Bbma న్యూస్
మందమర్రి లో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్..
రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి రవాణా చేయడంతోపాటు విక్రయిస్తున్న ముగ్గురిని మందమర్రి పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ శశిధర్ రెడ్డి మంగళవారం తెలిపారు. పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా గమనించి పారిపోతుండగా గంగాధర్ వరుణ్ మధుసూదన్ లను పట్టుకొని విచారించాగా వారి దగ్గర గంజాయి దొరికినది. 12500 విలువైన 400గ్రాముల గంజాయి ఒక సెలఫోన్ స్వాదిన చేసుకొని కేసు ధర్యాప్తు చేస్తున్నారు.]