*Morning Top9 News*

 

తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురు అరెస్ట్‌

 

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు-రేవంత్

 

ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది-చిరంజీవి

 

నేటితో ముగియనున్న MLC నామినేషన్ల గడువు

 

ముచ్చింతల్‌లో వైభవంగా 108 దివ్యదేశాల సమతా కుంభ్‌

 

ఢిల్లీ ఎమ్మెల్యేల్లో 31 మందిపై క్రిమినల్‌ కేసులు

 

మహాకుంభమేళాలో 41 కోట్ల మంది పుణ్యస్నానాలు

 

టిక్‌టాక్‌ కొనుగోలుపై ఆసక్తి లేదన్న ఎలాన్‌ మస్క్‌

 

రెండో వన్డేలో ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here